ఇక వాళ్లు అడుగరు

ఈ లోకపు లెక్కల కన్నా 
పరలోక గ్రంథాలతోనే వాళ్ళకు పరిచయం ఎక్కువ
అయినా...
మరణం తర్వాత ఏముంటుందని
ఇక వాళ్ళడుగరు
ఇప్పుడు వాళ్ళను ఆక్రమించిన ప్రశ్న వేరు:
Read More

నాలో నేనే నడుస్తూ

దృశ్యం నిశ్చలం అయినప్పుడు 
పాత్రలు మాయమవుతుంటాయ్.
ఏ పగుళ్ళలోంచో
వెలుగు రేఖ మిణుక్కుమంటోంది.
ఒక్కోసారి ఊహాగానపు
రాజకీయాలన్నీ
శ్వాస కోసం
తడబడుతుంటాయ్.
ఇష్టంతో ఊసులాడుకున్న మాటలన్నీ
ధైర్యం
Read More

ఆలోచన విస్తృతినిపెంచే కవిత్వం

” యుద్ధం మధ్యలో నువ్వు ” ఈ కవితా సంపుటి
దేశ సరిహద్దుల్లో జరిగే రణరంగం గురించి కాదు
ప్రేమ,దు:ఖము,మైత్రి,మానవీయత, పశ్చాత్తాపాల
భావసంఘర్షణలతో మనిషికి మనసుకి
నడుమ … Read More