వెలుగుపూలు

Spread the love


రచన : భగవంతం
గాత్రం : హనుమంతరావు

భగవంతం

భగవంతం అసలు పేరు మైసా నరసింహారావు. 20, మే 1970 లో ఉమ్మడి ఖమ్మం జిల్లా (ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా) కొత్తగూడెంలో జన్మించారు. ప్రస్తుతం స్వంత ఊళ్ళోనే భారతీయ జీవిత భీమా సంస్థలో ఉద్యోగం.  కథలు కవిత్వం రాస్తారు. తన మొదటి కథా సంకలనం 'లోయ చివరి రహస్యం' పేరున ఈ సంవత్సరం (2024) ప్రచురించారు. ఫోన్ నెం - 9399328997

హనుమంతరావు

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *